చిత్తూరులో ఘోరం.. ఫ్యామిలీలో ఒక్కడే మిగిలాడు!

59చూసినవారు
చిత్తూరులో ఘోరం.. ఫ్యామిలీలో ఒక్కడే మిగిలాడు!
ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని చీకట్లో నెట్టింది. కుటుంబాన్ని కోల్పోయి ఒక్కడే మిగిలాడు. చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరుకు చెందిన దినేశ్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక దినేశ్, తండ్రి నాగరాజుల రెడ్డి, తల్లి జయంతి, సోదరి సునీత శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముగ్గురు మృతి చెందగా.. దినేశ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్