AP: ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్' (టెట్) ఫలితాల ప్రకటన, DSC-2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. DSC నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై EC నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు.