టీడీపీకి భారీ ఎదురుదెబ్బ

4489చూసినవారు
టీడీపీకి భారీ ఎదురుదెబ్బ
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమక్షంలో 200 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే సంజీవయ్య వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైసీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు.

సంబంధిత పోస్ట్