మిగతావారికి రేపు పెన్షన్

58చూసినవారు
మిగతావారికి రేపు పెన్షన్
ఏపీలో 65,49,864 మంది పెన్షనర్లలో 63,31,470 మందికి పెన్షన్ పంపిణీ చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. 15,13,752 మందికి ఇంటికెళ్లి నగదు అందజేసినట్లు వెల్లడించింది. బ్యాంక్ ఖాతాలకు మొబైల్ నంబర్ అనుసంధానం కాని 74,399 మందికి డబ్బులు జమ కాలేదని పేర్కొంది. వారందరికీ ఈ నెల 4న సచివాలయ సిబ్బంది డబ్బులు పంపిణీ చేస్తుందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్