అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

81చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత
పాచిపెంట మండలం శనివారం నిబంధనకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని పి కోనవలస చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా రాష్ట్రం నుండి అక్రమంగా తరలిపోతున్న పశువుల వాహనాన్ని గుర్తించి పట్టుకున్నారు. వాహనంలో 33 పశువులను తరలిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్