ఏపీలో రూ.165.91 కోట్ల నగదు, మద్యం స్వాధీనం: సీఈవో

83చూసినవారు
ఏపీలో రూ.165.91 కోట్ల నగదు, మద్యం స్వాధీనం: సీఈవో
రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా. ఇందులో రూ.91.26 కోట్ల విలువైన 14,73,734.46 గ్రాముల ప్రెషస్ మెటల్, రూ.36.89 కోట్లు నగదు, రూ.20.32 కోట్ల విలువైన 6,62,402.65 లీటర్ల లిక్కర్, రూ.11.74 కోట్ల విలువైన 11,27,451.07 ఇతర వస్తువులు సీజ్ చేశారు. గత 24 గంటల్లోనే రూ.8.65 కోట్ల విలువైన మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నామని మీనా స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :