సైబర్ క్రైమ్ నేరస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు

50చూసినవారు
సైబర్ క్రైమ్ నేరస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
ధర్మవరంలో ముంబై పోలీసులమని చెప్పి సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ. 33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న గురువారం తెలిపారు. ధర్మవరం ఒకటో పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నరేశ్ గోయల్ అనే వ్యక్తి రూ. 500 కోట్లు బ్యాంక్ లో రుణం తీసుకుని మీ ఖాతాకు రూ. 20 లక్షలు మళ్లించారని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్