వెంకటగిరి: నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో వైసీపీ నేతల భేటీ

85చూసినవారు
వెంకటగిరి: నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో వైసీపీ నేతల భేటీ
వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఆదివారం వాకాడు పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కోట, వాకాడు మండలాలకు చెందిన వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న సాగునీటి సంఘం ఎన్నికల గురించి వారితో చర్చించారు. అనంతరం ప్రస్తుత రాజకీయాలు, తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు.

సంబంధిత పోస్ట్