ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వీపర్లు అయిన వేళ

68చూసినవారు
ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వీపర్లు అయిన వేళ
ప్రభుత్వ పాఠశాలలో గదులు పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వీపర్లు అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం స్వచ్ఛత సేవక్ కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ లు రామారావు, జోషిలు పాల్గొన్నారు. కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి గదులును కడిగి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దారు. వంటగది, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో చెత్త, చెదరo తప్పులను తొలగించి శుభ్రం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్