పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజా తగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం 64 రోజులకు రూ. 4, 03, 776 సమకూర్చినట్లు ఆలయ ఈఓ ఎంఎస్ఎస్ సంగమేశ్వర శర్మ తెలిపారు. గురువారం రాజమండ్రి దేవదాయశాఖ తనిఖీ అధికారి వి. సురేష్కు మార్ పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. విద్యార్థులు, ఆలయ సిబ్బంది. పాల్గొన్నారు