టీడీపీలో అభివృద్ధి శూన్యం: సర్పంచ్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో ఓటర్లు తమ తీర్పును ఓటింగ్కు ముందే చెప్తున్నారు. ఏపీ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కొత్తవలస గ్రామ సర్పంచ్ రెడ్డి అనిత అప్పలనాయుడు వైసీపీకి గెలిపించాలని కోరారు. పైవీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT