సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ
By Gaddala VenkateswaraRao 566చూసినవారుసౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్కు భారత జట్టును శుక్రవారం బీసీసీఐ ప్రకటించింది. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయాల కారణంగా మయాంక్, దూబె, పరాగ్ జట్టుకు దూరం అయ్యారు.
భారత జట్టు: సూర్యకుమార్, అభిషేక్ శర్మ, శాంసన్, రింకూ, తిలక్, జితేశ్, హార్దిక్, అక్షర్ పటేల్, రమన్దీప్, వరుణ్, బిష్ణోయ్, అర్ష్దీప్, విజయ్ కుమార్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్