ఉంగరం పెట్టుకుందని.. చేతిని నరికిన ప్రియుడు

134490చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కిషోరి అనే యువతి రింకూ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. ప్రేమ విషయం తెలుసుకున్న కిషోరి తల్లిదండ్రులు వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేశారు. గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లిన ప్రియురాలుని రింకు కలిశాడు ఈ క్రమంలో ఆమె చేతికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరాన్ని చూసి కోపంతో ప్రియురాలి మణికట్టుని వేళ్ళతో పాటు నరికేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్