ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ లో బౌలర్లు రికార్డు నెలకొల్పారు. ఏకంగా 44 మెయిడిన్లు వేసి చరిత్ర సృష్టించారు. 2012లో అత్యధికంగా 21 మెయిడిన్లు నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య డబుల్ దాటిపోయింది. కివీస్ ప్లేయర్ ఫెర్గూసన్ పపువా న్యూగినియాపై 4 ఓవర్లూ మెయిడిన్ వేసి చరిత్ర సృష్టించారు. భారత బౌలర్లు బుమ్రా, హార్దిక్ చెరో 2 మెయిడిన్లు వేశారు.