ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. ఈ జాబితాలో జనసేన అధినేత పవన్, ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, దేవ వరప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, పులపర్తి ఆంజనేయులు, వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, పంచకర్ల రమేష్బాబు, పంతం నానాజీ, ఆరణి శ్రీనివాసులు, లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, బత్తుల బలరామకృష్ణ ఉండే అవకాశం ఉంది.