శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి.. టీటీడీ ఈవో స్పందనిదే (వీడియో)

76చూసినవారు
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించేందుకు నిరాకరించారు. శుక్రవారం ఉదయం తిరుమలలో మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్