శివాజీ మరణం తర్వాత సింహాసనాన్ని అధిరోహించిన ‘ఛావా’

83చూసినవారు
శివాజీ మరణం తర్వాత సింహాసనాన్ని అధిరోహించిన ‘ఛావా’
ఛత్రపతి శివాజీ ఏప్రిల్ 3, 1680న మరణించారు. ఏప్రిల్ 21, 1680న, రాజారామ్‌ శివాజీ మహారాజ్‌గా కొనసాగారు. ఈ విషయం తెలుసుకున్న శంభాజీ పన్హాలా కోట, జూన్ 18, 1680న రాయ్‌గడ్ కోటను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. జులై 20, 1680న ఛత్రపతిగా సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ సమయంలో 10 ఏళ్ల రాజారాం, అతని భార్య జానకి బాయి, సవతి తల్లి సోయారాబాయిని జైలులో పెట్టారు. శివాజీకి విషం ఇచ్చినందుకు సోయారాబాయికి మరణశిక్ష విధించబడింది.

సంబంధిత పోస్ట్