మన దేశంలో ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం.. తెలుసా?

569చూసినవారు
మన దేశంలో ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం.. తెలుసా?
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా కనిపించదంటే నమ్మగలరా..? కానీ, ఇది నిజమే అంటున్నారు. దేశంలో పాములు కనిపించని ఏకైక ప్రాంతం లక్షద్వీప్. లక్షద్వీప్‌ను పాము రహిత ప్రాంతంగా ప్రకటించారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఇక్కడ పాములే కాకుండా కుక్కలు కూడా కనిపించవు. అంటే ఇది పాము, కుక్క లేని రాష్ట్రంగా గుర్తింపు ఉంది. ఇకపోతే, లక్షద్వీప్‌లో కాకులు ఎక్కువగా కనిపిస్తాయి.
Job Suitcase

Jobs near you