నష్టాల‌తో ప్రారంభ‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు

276చూసినవారు
నష్టాల‌తో ప్రారంభ‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు
అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప్ర‌తికూల సంకేతాల‌తో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభ సమయానికి సెన్సెక్స్‌ 469 పాయింట్ల నష్టంతో 63,580 వద్ద కొన‌సాగుతోంది. ఇక నిఫ్టీ 146 పాయింట్ల క్షీణతతో 18,975 వద్ద ట్రేడవుతోంది. టెక్‌ మహీంద్రా, మహీంద్ర అండ్‌ మహీంద్ర, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ కంపెనీల షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

ట్యాగ్స్ :