NEET అవకతవకలపై 1,100 కేసులు నమోదు

76చూసినవారు
NEET అవకతవకలపై 1,100 కేసులు నమోదు
దేశంలో సంచలనం సృష్టించిన నీట్‌ అవకతవకలపై దేశవ్యాప్తంగా కోర్టుల్లో 1,100 కేసులకు సంబంధించిన పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో సుప్రీంకోర్టులో 159 కేసులకు సంబంధించిన పిటిషన్లు దాఖలు కాగా, 13 రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో 941 కేసులకు సంబంధించిన పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా 216 కేసులు తమిళనాడులోని మద్రాస్‌హైకోర్టులో 216 పిటిషన్లు, రాజస్థాన్‌ హైకోర్టులో 127, ఢిల్లీ హైకోర్టులో 99 పిటిషన్లు దాఖలయ్యాయి.

సంబంధిత పోస్ట్