శ్రీరాముడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దు: పవన్ కళ్యాణ్ (వీడియో)

69చూసినవారు
సనాతన ధర్మాన్ని కొందరు వైరస్ లతో పోల్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ.. 'కొందరేమో రామాయణాన్ని విష వృక్షమన్నారు. మరికొందరు కల్తీ నెయ్యిని కలిపిన లడ్డూలను ఏడుకొండలవారికి పెడతారు. అయోధ్య ప్రారంభోత్సవంపై రాహుల్ విమర్శలు చేస్తారు' అని మండిపడ్డారు. ఎవరిని అసహ్యించుకున్నా సరే శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్