కేటీఆర్ ను కలిసిన గ్రూప్-4 అభ్యర్థులు

58చూసినవారు
కేటీఆర్ ను కలిసిన గ్రూప్-4 అభ్యర్థులు
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి దాదాపు 2 నెలలు కావొస్తున్నా ఇంకా తుది జాబితాను ప్రకటించకపోవడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఎలాంటి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయనను కోరారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ దీనిపై ఉద్యమిస్తామని వారికి హామీ ఇచ్చారు.