ఒకే రోజు 38 మొకిళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ శ్రీఖర వైద్యులు
వెల్లడించారు. సౌత్
ఇండియాలో ఒకే రోజు ఇన్ని శస్త్
ర చికిత్సలు చేయడం ఇదే రి
కార్డ్ అని. గతంలో
ఉన్న 30 మొకిళ్ల మార్పిడి రికార్డును తాము బ్రేక్ చేస
ామని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ రాకేష్ కోమరవేల్లి బృందం తెలిపింది. హైదరాబాద్ ఆర్ట
ీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీఖర హాస్పిటల్ లో నిర్వహించిన సమావేశంలో వైద్యులు తెలిపారు.