నీటితో రోడ్డుపై దుర్వాసనగా మారిన పట్టించుకోని అధికారులు

54చూసినవారు
నీటితో రోడ్డుపై దుర్వాసనగా మారిన పట్టించుకోని అధికారులు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో వర్షానికి రోడ్డు పక్కన, రోడ్డు మధ్యలో ఎటువైపున ఏ గుంత ఉందో తెలియని పరిస్థితిగా మారింది. చుట్టుపక్కల ఉన్న హోటల్ వాళ్లు కూడా దుర్వాసన రావడం వల్ల కొనుగోలుదారులు ఎవరు రావట్లేదని వాపోతున్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అక్కడ ఉన్న నీటిపై తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్