నిధులు లేక మధ్యలోనే నిలిచిపోయిన ఎల్లారెడ్డి బస్ స్టాండ్

57చూసినవారు
నిధులు లేక మధ్యలోనే నిలిచిపోయిన ఎల్లారెడ్డి బస్ స్టాండ్
ఎల్లారెడ్డి పట్టణంలో నిధులు లేక మధ్యలోనే నిలిచిపోయిన ఎల్లారెడ్డి బస్ స్టాండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించుకుని శుక్రవారం మదన్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ బస్ స్టాండ్ నిర్మాణం కొరకు నిధులు చాలా కష్టపడితే మంజూరు చేయడం జరిగింది అని అన్నారు. బస్ స్టాండ్ సుందరీకరణ పనులు కూడా చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్