మహిళలపై దాడులు అరికట్టాలి

73చూసినవారు
మహిళలపై దాడులు అరికట్టాలి
మధిర బోడిపూడి భవన్ నందు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సమావేశం బుధవారం తేజావత్ వజ్రమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ పాల్గోని జెండాను ఆవిష్కరించారు. మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న దాడులను అరికట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మహిళ సంఘం జిల్లా నాయకులు ప్రభావతి, మధిర రూరల్ మండల కమిటీ మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్