టెన్త్ హిందీ పుస్తకంలో 4 పాఠాలు తొలగింపు

53చూసినవారు
టెన్త్ హిందీ పుస్తకంలో 4 పాఠాలు తొలగింపు
పదో తరగతి హిందీ పుస్తకంలో నాలుగు పాఠాలను తొలగిస్తూ ఏపీ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలు బోధించేందుకు, చదివేందుకు క్లిష్టతరంగా ఉన్నాయన్న ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తొలగించిన వాటిలో పద్యభాగంలో 7వ పాఠం ఆత్మత్రాణ్, గద్యభాగంలో 11వ పాఠం ‘తీసరి కసంకే శిల్పకార్ శ్రైలేంద్ర్’, 12వ పాఠం ‘అబ్ కహ దౌసరోంకే దుఃఖ్ సే దుఃఖీ హోనేవాలే’, ఉపవాచకంలో 3వ పాఠం ‘టోపీ శుక్ల’ ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్