విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద వైఎస్ షర్మిల నిరసన (వీడియో)

54చూసినవారు
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట బుధవారం నిరసనకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ‘విశాక ఉక్కు ఆంధ్రుల హక్కు, సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్