ఆళ్లపల్లి మండలం మైలారం పాఠశాలలో బతుకమ్మ సంబరాలు మంగళంవారం ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపాధ్యాయులు కుమార్, రాజా, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్ బాయమ్మ పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి సంబరాలు జరుపుకున్నారు.