8 ఏళ్ళ బాలికపై అత్యాచారం.. మేనమామకు జీవిత ఖైదు

55చూసినవారు
8 ఏళ్ళ బాలికపై అత్యాచారం.. మేనమామకు జీవిత ఖైదు
యూపీలోని హర్దోయ్‌లోని బెనిగంజ్‌లో నాలుగేళ్ల క్రితం దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో 8 ఏళ్ళ బాలికను తన మేనమామ దీపక్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై సోమవారం విచారణ చేపట్టిన అదనపు సెషన్స్ జడ్జి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి రూ. 50 వేలు జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది.

సంబంధిత పోస్ట్