దేవరకద్ర ఎమ్మెల్యేకు ఆర్టిజన్ జేఏసీ వినతి పత్రం

62చూసినవారు
దేవరకద్ర ఎమ్మెల్యేకు ఆర్టిజన్ జేఏసీ వినతి పత్రం
మహబూబ్ నగర్ జిల్లా డివిజన్ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ. గత 25ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబి సర్వీసు రూల్స్ కల్పించాలని, జీతభత్యాలు, పదోన్నతులు, తదితర అన్ని అలవెన్సులు కల్పించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్