గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం హర్షణీయం

70చూసినవారు
గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం హర్షణీయం
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయడం పట్ల జన్నారం మండలంలోని చర్లపల్లి గ్రామ గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చర్లపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్