జేసీబీ ఎక్కి వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ (వీడియో)

3790చూసినవారు
గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా నదులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. కాగా, పోర్ బందర్ ఎంపీ రమేష్ ధాదుక్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తన అనురులతో కలిసి జేసీబీ ఎక్కి వరద నీటిలో ప్రయాణిస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్