సిపిఎం ఉద్యమానికి తీరని లోటు

75చూసినవారు
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం భారత ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని 20వ వార్డు పెద్ద బండ సెంటర్ జక్కల పుష్ప భవన్ దగ్గర కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్