వరి క్షేత్రాన్ని సందర్శించిన శాస్త్రవేత్తలు

71చూసినవారు
వరి క్షేత్రాన్ని సందర్శించిన శాస్త్రవేత్తలు
ముధోల్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు. నరసయ్య, డా. విజయకుమార్, డా. కార్తిక్ గురువారం వరి పంట క్షేత్ర సందర్శనలో భాగంగా వరిలో బాక్టీరియా ఎండకు తెగులను గుర్తించారు. ఆకుల పైన పసుపు రంగు మచ్చలు ఏర్పడి వీటి చుట్టు మచ్చలుగా మొదలై అంచుల వెంబడి అలల మాదిరిగా పై నుండి క్రమేపి మట్టల వరకు వ్యాపిస్తాయని కాపర్ హైడ్రాక్సైడ్ 400 గ్రా, స్ప్రెప్సోమైసిన్ సల్ఫేట్ 60 గ్రా. కల్పి ఎకరానికి పిచికారి చేయాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్