టైర్ పేలీ లారీ ధగ్దం

14490చూసినవారు
టైర్ పేలీ లారీ ధగ్దం
డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి 44వ జాతీయ రహదారి వద్ద ఆటోమొబైల్ లోడ్తో వెళ్తున్న లారీ టైర్ ప్రమాదవశాత్తు పెలడంతో మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. తమిళనాడు నుంచి రాయపూర్కు వెళ్తుండగా 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో లారీ పూర్తిగా కాలిపోగా ఎవరికి ఉటువంటి హాని కలగలేదని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్