63కు చేరిన హెచ్ఐవీ ఖైదీల సంఖ్య

539చూసినవారు
63కు చేరిన హెచ్ఐవీ ఖైదీల సంఖ్య
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. జైలులో మొదటగా 47 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా.. తాజాగా ఆ సంఖ్య 63కు చేరుకుంది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరినీ లక్నో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హెచ్ఐవీ సోకిన ఖైదీలలో చాలా మంది డ్రగ్స్‌కు బానిసైన వాళ్లే ఉన్నారని జైలు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you