Top 10 viral news 🔥


పాకిస్థాన్లో డ్రోన్ దాడి.. నలుగురు చిన్నారులు మృతి (VIDEO)
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతం మిర్ అలీలో జరిగిన అనుమానిత డ్రోన్ దాడిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రాంతం తాలిబన్ల కంచుకోటగా పేరుగాంచింది. బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. మృతదేహాలను ఖననం చేయబోమని, మృతుల కోసం న్యాయం కావాలని గిరిజన పెద్ద ముఫ్తీ బైతుల్లా డిమాండ్ చేశారు.