విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు చాంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకు ముందు ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ అధినేత జగన్ను మర్యాదపూర్వకంగా కలుస్తారు.