11 ఏళ్ల మూగ బాలికపై అత్యాచారం (వీడియో)

529చూసినవారు
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. రామాంజనేయపురం తండాకు చెందిన 11 ఏళ్ల మూగ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఇంట్లోకి చొరబడి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బెల్లకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్