వైసీపీ అభ్యర్థి కోసం బన్నీ ఎందుకు వెళ్లాడంటే..?
అల్లు అర్జున్ శనివారం నంద్యాలలో మెరిశారు. తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి అక్కడికి వెళ్లారు. అయితే బన్నీకి.. రవిచంద్ర కిషోర్ రెడ్డి బాల్య స్నేహితుడుని తెలిసిందే. అలాగే అల్లు స్నేహ.. రవిచంద్ర భార్య నాగిని రెడ్డి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. వాళ్లిద్దరూ క్లాస్మేట్స్ కూడా. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ జంట రవిచంద్ర దంపతులకు బెస్ట్ విషెస్ తెలపటం కోసం నంద్యాల వెళ్లినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.