నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

257చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 283.60 పాయింట్లు క్షీణించి 63,591.33 వద్ద, నిఫ్టీ 90.40 పాయింట్లు క్షీణించి 18,989.20 వద్ద ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టపోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, BPCL వంటి కంపెనీలు లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గి 83.28 వద్ద ముగిసింది.