సూర్యాపేట: నూతన సంవత్సరం అందరికి కలసి రావాలి: రమేష్ రెడ్డి

55చూసినవారు
సూర్యాపేట: నూతన సంవత్సరం అందరికి కలసి రావాలి: రమేష్ రెడ్డి
2025 నూతన సంవత్సరం అందరికి సకల శుభాలు అందించాలని, ప్రతి ఒక్కరికి కలసి రావాలని రాష్ట్ర టూరీజం కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం ఆయన నివాసంలో భారీ కేక్ ను కట్ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ యేడాదికి ఆ యేడాధి అభివృద్ధి రెట్టింపు అవుతుందని, ప్రజల జీవన స్థితిగతులు మారడంతో పాటు ప్రతి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్