మన్యం నుంచి ఓటు వేసేందుకు వస్తున్న గిరిజన పుత్రులు

82చూసినవారు
మన్యం నుంచి ఓటు వేసేందుకు వస్తున్న గిరిజన పుత్రులు
నాలుగో విడత ఎన్నికల పోలింగ్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్లకు క్యూకట్టారు. ఈ క్రమంలో ఏపీలో ఓటు వేయడానికి గిరిజనులు ముందుకు వచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంతంలో నివసించే గిరిపుత్రులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను డోలీలో తీసుకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిని చూసైనా ఓటువేసేందుకు ప్రజలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Job Suitcase

Jobs near you