సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో నిరుద్యోగుల నిరసన

79చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో నిరుద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. ’గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్-2లో 2 వేలు, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి‘ అని, తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు.