మూడవ ర్యాన్డమైజేషన్ ప్రక్రియ పూర్తి
పార్లమెంట్ ఎన్నికల మూడవ ర్యాన్డమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు జనగాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. శనివారం హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జనగామ జిల్లాకు సంబంధించి భువనగిరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మూడవ ర్యాన్డమైజేషన్ ప్రక్రియ ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల సమక్షంలో పూర్తియినట్లు వివరించారు.