ప్రజా సమస్యలను సీఎం జగన్ గాలికొదిలేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. సిట్టింగ్ స్థానాలు మారిస్తే సమస్యలు పరిష్కారం కావని.. ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సూచించారు.
సరికొత్త పథకం.. రైతులకు రూ.15 లక్షలు