సరికొత్త పథకం.. రైతులకు రూ.15 లక్షలు

893620చూసినవారు
సరికొత్త పథకం.. రైతులకు రూ.15 లక్షలు
రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారంగా మార్చుకునేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని అమలు చేస్తోంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO) స్కీమ్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 11 మంది రైతులు ఓ సంస్థగా ఏర్పడితే వారంతా ఎరువుల, పనిముట్లు, వ్యవసాయ సంబంధ వ్యాపారాలకు రూ.15 లక్షల ఈక్విటీ అందిస్తోంది. https://www.enam.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శిస్తే పూర్తి వివరాలు పొందొచ్చు.