రాబోయే రోజుల్లో యూపీఐ చెల్లింపులకు పెద్ద వ్యాపారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ చీఫ్ దిలీప్ అస్బే తెలిపారు. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "పెద్ద వ్యాపారులు మాత్రమే UPI చెల్లింపులపై సహేతుక
మైన ఛార్జీలను వసూలు చేయగలరు. ఈ ఛార్జీల నిబంధనలు త్వరలోనే అమలులోకి వస్తాయని తెలిపారు.