కృష్ణా జిల్లాలో ఆదివారం జరిగే తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభకు విజయవాడ ఎంపీ కేశినేని నానిని ఆహ్వానించామని టీడీపీ నేత కేశినేని చిన్ని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు గౌరవిస్తామని అన్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.
వారికి గుడ్న్యూస్ చెప్పిన ఇండియన్ రైల్వే